
T20 World Cup 2024: ప్రపంచ కప్ కోసం భారత T20 జట్టు ఇదే!
T20 ప్రపంచ కప్ కోసం భారత T20 జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు . హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.
T20 ప్రపంచ కప్ కోసం భారత T20 జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు . హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.
సూపర్-12 గ్రూప్-2 చివరి మ్యాచ్లో టీమిండియా 71 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించి టీ20 ప్రపంచకప్లో సెమీ ఫైనల్కు చేరుకుంది. భారత్తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు కూడా చివరి నాలుగుకు చేరాయి. నవంబర్ 9న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగే తొలి సెమీస్లో న్యూజిలాండ్తో పాకిస్థాన్ తలపడనుంది. అదే సమయంలో నవంబర్ 10న అడిలైడ్లో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్తో భారత్ తలపడనుంది. ఇప్పటివరకు ఇంగ్లండ్పై భారత్ ప్రదర్శన ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం. అలాగే పాకిస్థాన్, న్యూజిలాండ్…
టీ20 ప్రపంచకప్లో టీమిండియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 71 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. ఇప్పుడు సెమీఫైనల్లో నవంబర్ 10న అడిలైడ్లో ఇంగ్లండ్తో భారత జట్టు ఆడనుంది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 244. ఈ సమయంలో అతను 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు….
ఒక్కోసారి చిన్న జట్లు పెద్ద టీమ్స్ అవకాశాలను కొల్లగోట్టేస్తాయి. ఆ టీమ్స్ తామంత తాము కప్పు గెలిచే అవకాశం ఉండదు కానీ.. కచ్చితంగా ఫైనల్స్ వరకూ వెళుతుంది అనుకున్న టీమ్స్ ను సెమీస్ కూడా చేరకుండా ఇంటిదారి పట్టించేస్తాయి. టీమిండియాకు ఇప్పుడు అలాంటి ప్రమాదం పొంచి ఉంది. ఎందుకో చూద్దాం.. ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఈ ఫలితం తర్వాత సూపర్-12లో గ్రూప్-2 సమీకరణం చాలా మారిపోయింది….
టీ20 ప్రపంచకప్లో గ్రూప్ 1లో ఈరోజు అతిపెద్ద మ్యాచ్ జరగనుంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఆ తర్వాత శ్రీలంకపై అద్భుతంగా పునరాగమనం చేశాడు. మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లు ఒక్కో మ్యాచ్లో ఓడిపోవడమే ఇందుకు కారణం. ఈరోజు ఓడిన జట్టు సెమీఫైనల్కు చేరుకోవడం చాలా కష్టం. గణాంకాలను పరిశీలిస్తే, ఇప్పటివరకు…
టీ20 ప్రపంచకప్లో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో పాకిస్థాన్పై నాలుగు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన భారత జట్టు గురువారం నెదర్లాండ్స్పై 56 పరుగుల తేడాతో మెరుపు విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు కూడా తమ పేరిట ఎన్నో పెద్ద రికార్డులు సృష్టించారు. ఏ రికార్డు ఎవరి పేరు మీద వచ్చిందో తెలుసుకుందాం… భువీ హైయెస్ట్ మెయిడెన్ బౌలర్ భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నెదర్లాండ్స్ ఇన్నింగ్స్లో…
టీ20 ప్రపంచకప్ 2022లో తమ తొలి మ్యాచ్లో పాకిస్థాన్ను ఓడించిన టీమ్ ఇండియా నెదర్లాండ్స్తో జరిగే మ్యాచ్పై కన్నేసింది. ఈరోజు ఇరు జట్ల మధ్య సిడ్నీలో భారత కాలమానం ప్రకారం 12.30కి మ్యాచ్ జరగనుంది. సెమీఫైనల్కు వెళ్లేందుకు టీమ్ఇండియా ఇక్కడ భారీ తేడాతో గెలవాలని కోరుకుంటోంది. సిడ్నీ వాతావరణ సమాచారం ప్రకారం వర్షం పడే సూచన కేవలం 10% మాత్రమే. ఈ అప్డేట్ బుధవారం సాయంత్రం విడుదలైంది. మంగళవారం విడుదల చేసిన సూచనల్లో 40 శాతం వర్షపాతం…
కెప్టెన్ – ఓపెనర్ ఆండీ బల్బిర్నీ (62) అద్భుత అర్ధ సెంచరీతో పాటు బౌలర్ల చక్కటి ప్రదర్శనతో క్వాలిఫయర్ ఐర్లాండ్ ఐసిసి టి20 ప్రపంచకప్లో బుధవారం వర్షంతో నిలిచిపోయిన సూపర్-12 మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం ఇంగ్లాండ్ను ఐదు పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇంగ్లండ్కు ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 పరుగులకే సవాలు విసిరింది. లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్ 14.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసి వర్షం కారణంగా ఆట సాధ్యం…
టీ20 వరల్డ్కప్(T20worldcup)సందర్భంగా సిడ్నీలో ప్రాక్టీస్ చేసేందుకు టీమ్ ఇండియా నిరాకరించింది. హోటల్ నుంచి ప్రాక్టీస్ గ్రౌండ్ దూరం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అలాగే భారత ఆటగాళ్లకు చల్లని స్నాక్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణాలు ఇవిగో.. కారణం 1 : వాస్తవానికి, ఈ విషయం బుధవారం ఉదయం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం)అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం, టీ20 వరల్డ్ మేనేజ్మెంట్ టీమ్ ఇండియాను బ్లాక్ టౌట్లో…
మెల్బోర్న్లో ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో విజయం సాదించి 2021 టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్తో ఎదురైన చేదు అనుభవానికి ప్రతీకారం తీర్చుకుంది. హై వోల్టేజ్ డ్రామా మధ్య జరిగిన ఈ మ్యాచ్ చివరి బంతి వరకు కొనసాగింది. విరాట్ కోహ్లి అద్భుత బ్యాటింగ్తో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో రెండు సంఘటనలు జరిగాయి. దీనిపై పాక్ అభిమానులు, నిపుణులు ఇప్పటికీ రచ్చ చేస్తున్నారు. వారి వాదనలు.. దానిలోని నిజాలు…