Latest posts

All
fashion
lifestyle
sports
tech

TTD: వినియోగదారుల కోర్టులో తిరుమల తిరుపతి దేవస్థానానికి షాక్..భక్తుడికి లక్షల రూపాయలు ఇవ్వాలంటూ

సేలం వినియోగదారుల కోర్టులో తిరుమల తిరుపతి దేవస్థానానికి షాక్ తగిలింది. టీటీడీ వస్త్రం…
Telangana Governor Tamil Sai praises Mega Star Chiranjeevi for his Blood Bank

Chiranjeevi Blood Bank: రక్తదానం చేసిన మెగాస్టార్ అభిమానులకు తెలంగాణ గవర్నర్ తమిళసై చిరు సత్కారం

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి…

బిజినెస్

భారత్ చారిత్రక వృద్ధి: ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ! 01
02
తగ్గిన జీడీపీ వృద్ధి.. లెక్కలు ఇవే.
03
Union Budget 2024: కేంద్ర బడ్జెట్ ఈనెల 24 న.. షెడ్యూల్ ఇదే!
04
డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లు అదిరిపోయాయి.. ఎంతంటే..

ట్రెండింగ్

Fight in Flight: విమానంలో ఫుడ్ కోసం ఫైట్.. రచ్చ రచ్చ చేసిన పాసింజర్..
Spice Jet Pilot: వారిని ఎక్కువగా విసిగించకండి.. దెయ్యాలుగా మారిపోతారు.. స్పైస్ జెట్ పైలెట్ స్వీట్ వార్నింగ్..

Latest posts

బార్ అసోసియేషన్ క్లర్క్‌కు న్యాయవాదుల ఆర్థిక చేయూత

ప్రజా తెలంగాణ-కరీంనగర్: అనారోగ్యంతో బాధపడుతున్న క్లర్క్ ఆరెల్లి సాగర్ గౌడ్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం కరీంనగర్ బార్ అసోసియేషన్‌కు చెందిన పలువురు న్యాయవాదులు స్వచ్ఛందంగా విరాళాలు అందించారు. ఈ క్రమంలో కరీంనగర్ బార్ అసోసియేషన్ సెక్రటరీ సుంకే దేవకిషన్ సేకరించిన విరాళం రూ.42 ,000/- లను సాగర్ కు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సాగర్‌కు అండగా నిలిచి ఆర్థిక సహాయం చేసిన న్యాయవాదులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.   మరిన్ని వార్తల కోసం :…

మరింత

సీనియర్ జర్నలిస్ట్ చంద్ర శేఖర్ మృతి

ప్రజా తెలంగాణ – చొప్పదండి : సీనియర్ జర్నలిస్టు సోంబోజి చంద్రశేఖర్ శుక్రవారం గుండెపోటు తో మృతి చెందారు.ప్రైవేట్ టీచర్ గా విద్యార్థులను తీర్చిదిద్దుతూనే ,జర్నలిజం పై మక్కువతో వివిధ పత్రికలలో రిపోర్టర్ గా సేవలందించిన ఆయన సమాజానికి ఉపయోగపడే పలు వార్త కథనాల ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. కాగా ప్రజా ప్రతినిధులు ,పలు జర్నలిస్ట్ సంఘాల నేతలు స్పందిస్తూ ఆయన మృతి సమాజానికి,పాత్రికేయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. మరింత  : చొప్పదండిలో…

మరింత

చొప్పదండిలో పద్మశాలి సంఘాల నూతన కమిటీల ప్రమాణ స్వీకారం

ప్రజాతెలంగాణ – చొప్పదండి : చొప్పదండి పట్టణంలో ఆదివారం పద్మశాలి కుల సంక్షేమ సంఘం, యువజన సంఘాల నూతన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులుగా పచ్చునూరి తిరుపతి, అనుమల్ల సత్యం బాధ్యతలు స్వీకరించగా, ప్రధాన కార్యదర్శిగా వల్లాల జగన్, సంయుక్త కార్యదర్శిగా దూస రాము, కోశాధికారిగా దండె సత్యానందం ,. యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా గుండేటి వెంకటరమణ, కోశాధికారిగా పొరండ్ల నితీష్ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ సంఘ అభివృద్ధి,…

మరింత

కరీంనగర్ టూ టౌన్ ఎస్ ఐ చంద్రశేఖర్ బలవన్మరణం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్: కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ చంద్రశేఖర్ బలవన్మరణం చెందారు. ఇటీవల ఆయన భార్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భార్య మృతి కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ విషాద ఘటనతో వారి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. మరిన్ని వార్తల కోసం : అవినీతి నిరోధక శాఖ…

మరింత

అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కిన ఎక్సైజ్ సీఐ

ప్రజాతెలంగాణ – కరీంనగర్ :  బుధవారం  కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్న సమయంలో ఆదాయానికి మించిన ఆస్తులను అక్రమంగా కూడబెట్టారనే ఆరోపణలతో సదరు సి ఐ ని అదుపులోకి తీసుకున్నట్లు ఆ శాఖ తెలిపింది.     మరిన్ని వార్తల కోసం : రాబోయే ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వాలి – మాజీ మేయర్ సునీల్ రావు

మరింత

లేబర్ కోడ్లను రద్దు చేయండి

  కలెక్టరేట్ ఎదుట మెడికల్ రిప్రెజెంటేటివ్స్‌ ధర్నా.. మూడు రోజుల పాటు నిరసనలకు పిలుపు కార్మిక హక్కులు, ఉద్యోగ భద్రతను దెబ్బతీసేలా కొత్త చట్టాలు ఉన్నాయని ధ్వజం సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ (SPE) యాక్ట్ 1976ను పునరుద్ధరించాలని డిమాండ్ 24, 25, 26 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వహించాలని పిలుపు అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ…

మరింత

ఎఫ్ ఈ ఎస్ డీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ

ప్రజా తెలంగాణ – కరీంనగర్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ & సోషల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.చికిత్స పొందుతున్న రోగులకు అరటిపండ్లు, ఆపిల్‌లతో కూడిన ప్యాకెట్లను అందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో విద్య, సామాజిక అభివృద్ధి రంగాలలో కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో హరికృష్ణ, వేములవాడ అనిల్‌కుమార్, మీర్జా అనిల్, సాయిచందర్, సంజయ్, సాగర్,…

మరింత

ఎస్ యూ పరిధిలో మూడో విడత దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ

ప్రజా తెలంగాణ – కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలకు దోస్త్ మూడో విడత అడ్మిషన్లలో 7629 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు  కోఆర్డినేటర్ డా.శ్రీరంగ ప్రసాద్ తెలిపారు.విశ్వవిద్యాలయ పరిధిలోని మొత్తం 36,060 సీట్లలో మొదటి, రెండవ విడతలలో 9455 సీట్లు కేటాయించగా, వాటిలో 6730 మంది విద్యార్థులు అడ్మిషన్ ఖరారు చేసుకోగా, ఇంకా 29,330 సీట్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో మూడో విడత ప్రక్రియ నిర్వహించారు.13 ప్రభుత్వ కళాశాలలలో 1060 మంది విద్యార్థులకు, 3…

మరింత

గృహ నిర్మాణ కార్మిక సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : గృహ నిర్మాణ కార్మికులకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తామని కరీంనగర్ జిల్లా గృహ నిర్మాణ కార్మిక సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ , ముఖ్య సలహాదారులు మాజీ మేయర్ వై. సునీల్ రావు లు అన్నారు.ఆదివారం రేకుర్తిలోని పుష్పవల్లి గార్డెన్‌లో జిల్లా గృహ నిర్మాణ కార్మిక సంఘం కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్లికార్జున రాజేందర్, న్యాయవాది ఏ.కిరణ్‌కుమార్,…

మరింత

59వ డివిజన్‌లో ప్రధాని మన్ కి బాత్ కార్యక్రమం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 123వ మన్ కి బాత్ కార్యక్రమాన్ని ఆదివారం 59వ డివిజన్‌లో స్థానిక బిజెపి నేతలు , కార్యకర్తలు సమిష్టిగా వీక్షించారు.164వ పోలింగ్ బూత్ అధ్యక్షురాలు పెద్ది లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డిపల్లి శ్రీనివాస్ (బాలు) మరియు వెస్ట్ జోన్ కన్వీనర్ జాడి బాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.162వ పోలింగ్ బూత్ అధ్యక్షురాలు నేరెళ్ల ధనలక్ష్మి, 166వ పోలింగ్…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!