శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎం.ఫార్మసీ కోర్సుకు ఆమోదం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరం నుండి ఎం.ఫార్మసీ కోర్సు ప్రారంభించడానికి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు.ఉమేష్‌కుమార్ తెలిపారు.మానేరు డ్యాం సమీపంలో ఉన్న ఫార్మసీ కళాశాలలో ఫార్మకాలజీ, ఫార్మాసిటిక్స్, ఫార్మాసిటికల్ అనాలసిస్ విభాగాలలో ఒక్కొక్కటిలో 15 సీట్లు చొప్పున మొత్తం 45 సీట్లతో ఎం.ఫార్మసీ కోర్సు ప్రారంభం కానుందని వారు వెల్లడించారు.ఎంతోకాలంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు…

మరింత

ఎస్ యూ ఆంగ్ల విభాగంలో డిజిటల్ క్లాస్‌రూమ్ ప్రారంభం

ప్రజాతెలంగాణ – కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలలో ఆంగ్ల విభాగంలో డిజిటల్ క్లాస్‌రూమ్ ను మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సూరేపల్లి సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రిన్సిపాల్ సుజాత, “డిజిటల్ క్లాస్‌రూమ్ సాంకేతిక పరికరాలు, సాఫ్ట్‌వేర్‌లను వినియోగించి అత్యాధునిక విద్యను అందించే తరగతి గది. ఇది సాధారణ తరగతి గది కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ బోధన, అభ్యాసం డిజిటల్ పద్ధతిలో జరుగుతాయి” అని వివరించారు.డిజిటల్ క్లాస్‌రూమ్‌లో ఉపాధ్యాయులు స్మార్ట్ బోర్డులను ఉపయోగించి…

మరింత

ఎస్‌యూలో చరిత్ర, టూరిజం విభాగాలు ఏర్పాటు చేయాలి – చరిత్ర పరిరక్షణ సమితి

కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయంలో చరిత్ర, టూరిజం విభాగాలు ఏర్పాటు చేయాలని కోరుతూ  చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ నాయకులు  శుక్రవారం రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్‌ను కలిసిన  వినతి పత్రం అందజేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో శాతవాహనుడి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని కోరారు.ఈ సందర్బంగా రిజిస్ట్రార్  విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శాతవాహనుడి విగ్రహం ఏర్పాటు చేయడానికి ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారని తొందరలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని,వచ్చే విద్యా సంవత్సరం నుండి చరిత్ర మరియు…

మరింత

ఎస్ యూ ఎల్‌ఎల్‌బి పరీక్షల షెడ్యూల్ విడుదల

– 4 వ సెమిస్టరు బ్యాక్‌లాగ్‌లకు వన్ టైం ఛాన్స్ ప్రజా తెలంగాణ- కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఎల్‌ఎల్‌బి కోర్సుకు సంబంధించిన పరీక్షల ప్రణాళిక ను పరీక్షల నియంత్రణ అధికారి డా. డి. సురేష్‌కుమార్ గురువారం వెల్లడించారు. ఎల్‌ఎల్‌బి ఆరవ సెమిస్టర్ పరీక్షలు జూన్ 5 నుంచి ప్రారంభమై జూన్ 11న ముగుస్తాయని తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవ్వాలని సూచించారు.4 వ సెమిస్టరు బ్యాక్‌లాగ్ పరీక్షలకు ఈ సారి ప్రత్యేకంగా వన్ టైం ఛాన్స్…

మరింత

ఎస్ యూ పరిధిలో దోస్త్ మొదటి విడత కేటాయింపులు పూర్తి

ప్రజా తెలంగాణ – కరీంనగర్ : ఎస్ యూ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో దోస్త్ ప్రవేశాల మొదటి విడత సీట్ కేటాయింపుల ప్రక్రియ పూర్తయిందని విశ్వవిద్యాలయ దోస్త్ కోఆర్డినేటర్ డా. ఎన్.వి. శ్రీరంగప్రసాద్ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. మొత్తం 36,540 సీట్లకు నిర్వహించిన ఈ ప్రక్రియ లో మొదటి విడత కేటాయింపుల్లో కేవలం 5,931 సీట్లు మాత్రమే కేటాయించబడ్డాయని ఇంకా 30,609 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. 13 ప్రభుత్వ కళాశాలల్లో 297 మంది…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!