
Chandra Babu Naidu: గచ్చిబౌలి సభను నేను మర్చిపోలేను.. తెలంగాణ టీడీపీ శ్రేణుల కృషి అద్భుతం: ఏపీ సీఎం చంద్రబాబు
తెలంగాణ గడ్డపై టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ గడ్డపై టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పది కీలక అంశాలపై చర్చించారు.
గణనాధుని పండగ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు తెలుగు ప్రజలు. ఈసారి వినాయకచవితి తిథి విషయంలో గందరగోళం ఉండడంతో సోమవారం, మంగళవారం కూడా వినాయకచవితి ఉత్సవాలు జరగనున్నాయి. చాలా ప్రాంతాల్లో సోమవారం సాయంత్రమే వినాయకుడు కొలువుతీరాడు. ముఖ్యంగా తెలంగాణాలోని చాలా ప్రాంతాలలో సోమవారం పండగ చేసుకున్నారు. ఈ నేపధ్యంలో సీఎం కేసీఆర్ (CM KCR) దంపతులు ప్రగతి భవన్ లో వినాయకచవితి పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయమే జరిగిన పూజల్లో సీఎం దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయకచవితి…
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి నిజమైన హీరో అనిపించుకున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎంతో మందికి ప్రాణదానం చేశారు. అంతే కాకుండా నేటికీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిరంజీవి మార్గంలో ఆయన అభిమానులు కూడా చాలాసార్లు రక్తదానం చేశారు. ఇటీవల, చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో 50 సార్లు రక్తదానం చేసిన రక్తదాతలు రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై నుంచి మైక్రో సెక్యూరిటీ కార్డులను అందుకున్నారు. ఈ…
టీఆర్ఎస్ ఎల్పీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో విజయం మనదే అంటూ కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు అనుకూలంగానే ఉన్నాయని, రానున్న ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ సూచించారు. గతంలో కాంగ్రెస్ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉన్నాయి. మునుగోడు నియోజకవర్గ గ్రామ సంచాలకులుగా ఎమ్మెల్యేను నియమిస్తానని కేసీఆర్ తెలిపారు. దళిత బందు నియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేయాలని, పార్టీ పటిష్టతపై కూడా…