Student stuck between platform and train at Duvvada Railway Station

Accident: ట్రైన్ దిగుతుండగా జారిపడి ప్లాట్ ఫారంకి రైలుకి మధ్యలో ఇరుక్కుపోయిన స్టూడెంట్..

విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో బుధవారం రైలు ప్లాట్‌ఫారమ్‌కు మధ్య గ్యాప్‌లో ఇరుక్కుపోయిన 20 ఏళ్ల విద్యార్థినిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ నుంచి దిగుతుండగా రైల్వే ప్లాట్‌ఫారమ్‌, రైలు మధ్య శశికళ ఇరుక్కుపోయింది. ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఆమె కాలేజీకి వెళ్తూ అన్నవరం నుంచి దువ్వాడకు చేరుకుంది. ప్లాట్‌ఫారమ్‌పైకి దిగుతుండగా, ఆమె జారిపడి, ప్లాట్‌ఫారమ్‌కు రైలుకు మధ్య ఇరుక్కుపోయి, కాలు మెలితిరిగి ట్రాక్‌లో చిక్కుకుంది. గాయపడిన విద్యార్థి సహాయం కోసం కేకలు…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!