అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కిన ఎక్సైజ్ సీఐ

ప్రజాతెలంగాణ – కరీంనగర్ :  బుధవారం  కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్న సమయంలో ఆదాయానికి మించిన ఆస్తులను అక్రమంగా కూడబెట్టారనే ఆరోపణలతో సదరు సి ఐ ని అదుపులోకి తీసుకున్నట్లు ఆ శాఖ తెలిపింది.     మరిన్ని వార్తల కోసం : రాబోయే ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వాలి – మాజీ మేయర్ సునీల్ రావు

మరింత

మంత్రిని కలిసిన నూతన కమిషనర్ ప్రపుల్ దేశాయ్

ప్రజాతెలంగాణ – కరీంనగర్ :కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రపుల్ దేశాయ్ ఆదివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా కార్పొరేషన్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. మరిన్ని వార్తల కోసం : శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎం.ఫార్మసీ కోర్సుకు ఆమోదం

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!