ఏప్రిల్2 నుంచి సీపీఐ(ఎం) జాతీయ మహాసభలు

ప్రజా తెలంగాణ – కరీంనగర్ బ్యూరో : ఏప్రిల్ 2 నుండి 6 వరకు తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో జరగనున్న సీపీఐ(ఎం) పార్టీ 24వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్ పిలుపునిచ్చారు. శనివారం మానకొండూరు మండల కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సంపత్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్…

మరింత

పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ అమలు -కరీంనగర్ సీపీ గౌస్ ఆలం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో జరిగే పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద మార్చి 21 నుండి ఏప్రిల్ నెల 4వ తేదీ వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో వుంటుందని కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు.దీనికి సంబందించిన ఉత్తుర్వులు గురువారంనాడు వెలువడ్డాయి. ఈ ఉత్తుర్వుల ప్రకారం పదవ తరగతి పరీక్షల సందర్భంగా పరీక్ష…

మరింత

మాదక ద్రవ్యాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు 

యువత డ్రగ్స్ బారిన పడకుండా చూడాలి –  జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజాతెలంగాణ – కరీంనగర్  : మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, యువత మత్తుపదార్థాల బారిన పడకుండా కాపాడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా పోలీస్, ఎక్సైజ్ సహా వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్, ఎక్సైజ్ విద్యాశాఖ అధికారులు సమన్వయంతో కళాశాలు, వివిధ వసతి గృహాలను సందర్శించాలని అన్నారు….

మరింత
పాకిస్తాన్ లో 17 మంది ఉగ్రవాదుల హతం

Pakistan:పాకిస్తాన్ లో 17 మంది ఉగ్రవాదుల హతం

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆ దేశ భద్రతా బలగాలు జరిపిన రెండు వేర్వేరు దాడుల్లో 17 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బన్నూ, ఉత్తర వజీరిస్థాన్ జిల్లాల్లో ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా బలగాలకు సమాచారం అందింది.   దీని ప్రకారం రెండు జిల్లాల్లో భద్రతా బలగాలు హెలికాప్టర్ల ద్వారా సోదాల్లో నిమగ్నమయ్యాయి. పన్నూ జిల్లాలోని బగా ఖేల్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికిని గుర్తించిన భద్రతా…

మరింత
మణిపూర్ అల్లర్లు.. పేలుళ్ల కేసుల బదిలీ!

మణిపూర్ అల్లర్లు.. పేలుళ్ల కేసుల బదిలీ!

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మణిపూర్‌లో కొన్ని అల్లర్లు, పేలుళ్ల కేసులను అస్సాంలోని గౌహతిలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు బదిలీ చేశారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో కూగి, మీదీ వర్గాల మధ్య రిజర్వేషన్ వివాదం ఉంది. గతేడాది మే నెల నుంచి ఇరువర్గాల మధ్య ఘర్షణలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో 250 మందికి పైగా చనిపోయారు.   ఈ కేసులో, మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు, సాయుధ దోపిడీలు మరియు పేలుళ్లకు సంబంధించిన…

మరింత
బాంగ్లాదేశ్ లో మైనారిటీలను రక్షించే బాధ్యత అక్కడి ప్రభుత్వానిదే!

బాంగ్లాదేశ్ లో మైనారిటీలను రక్షించే బాధ్యత అక్కడి ప్రభుత్వానిదే!

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరుగుతున్నాయని, అయితే మైనారిటీలందరినీ రక్షించే బాధ్యత దేశంలోని తాత్కాలిక ప్రభుత్వంపై ఉందని మన విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఉంది. అక్టోబర్ 30న హిందూ సంస్థలు నిర్వహించిన ఊరేగింపులో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించినందుకు హిందూ సంస్థ ‘సమ్మిలిత సనాతనీ జోతే’ నాయకుడు ‘ఇస్కాన్’గా పిలువబడే అంతర్జాతీయ iscon ఉద్యమం మాజీ కార్యనిర్వాహకుడు చిన్మోయ్ కృష్ణ దాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు.   ఆయనను…

మరింత
Indian Officers in Canada: కెనడా అధికారులు భారత అధికారుల మెసేజెస్ చదువుతున్నారు!

Indian Officers in Canada: కెనడా అధికారులు భారత అధికారుల మెసేజెస్ చదువుతున్నారు!

Indian Officers in Canada: కెనడాలోని వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ అధికారుల ‘ఆడియో-వీడియో’ సందేశాలను పర్యవేక్షించడం జరుగుతోంది

మరింత
Chandra Babu Naidu

Chandra Babu Naidu: గచ్చిబౌలి సభను నేను మర్చిపోలేను.. తెలంగాణ టీడీపీ శ్రేణుల కృషి అద్భుతం: ఏపీ సీఎం చంద్రబాబు

తెలంగాణ గడ్డపై టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత
Zimbabwe Vs India T20

Zimbabwe Vs India T20: ఒక్కరోజే.. టీమిండియా గేర్ మార్చింది.. జింబాబ్వే గిలగిల లాడింది! అదరగొట్టిన భారత్ కుర్రాళ్లు !

Zimbabwe Vs India T20: జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో యువ భారత జట్టు అద్భుతంగా పునరాగమనం చేసింది. సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కానీ హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆదివారం భారత జట్టు ఏకపక్షంగా విజయం సాధించింది.

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!