
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో మే 14 నుండి డిగ్రీ పరీక్షలు
ప్రజాతెలంగాణ – కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు టైం టేబుల్ ప్రకారం మే 14 నుండి యథావిధిగా ప్రారంభం అవుతాయని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డా. డి సురేష్ కుమార్ తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని ఆయన సూచించారు.పరీక్ష ఫీజులు చెల్లించిన కాలేజి విద్యార్థులకే పరీక్షలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఇంకా పరీక్ష ఫీజ్ చెల్లించని అనేక ప్రైవేట్ కళాశాలలు 12వ తేదీ లోగా ఫీజులు చెల్లిస్తాయని…