కొత్తపల్లి పిహెచ్‌సిని సందర్శించిన డిఎంహెచ్‌ఓ డా.వెంకటరమణ

ప్రజాతెలంగాణ- కరీంనగర్: జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.వెంకటరమణ గురువారం కొత్తపల్లి పిహెచ్‌సిని సందర్శించారు.హాజరుపట్టిక, అవుట్ పేషెంట్ రిజిస్టర్లు, ఇతర రికార్డులను పరిశీలించి , పిహెచ్‌సి పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల ను ఆదేశించారు.ఎన్‌సిడి క్లినిక్‌లో రెడ్, బ్లూ రిజిస్టర్లు చెక్ చేశారు. హైపర్‌టెన్షన్, డయాబెటిస్ పేషెంట్ల వివరాలు, మందుల పంపిణీ పరిశీలించారు. ఫార్మసీలో సీజనల్ మందుల స్టాక్ చూశారు.ఆపరేషన్ థియేటర్, ప్రసూతి గది పరిశుభ్రత, అత్యవసర మందుల లభ్యత పరిశీలించారు. మొదటి ప్రసవాలకు సిజేరియన్…

మరింత

ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ

ప్రజాతెలంగాణ- కరీంనగర్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మంగళవారం పిఓఎంసి హెచ్ డాక్టర్ సనజవేరియాతో కలిసి కట్టరాంపూర్ పట్టణ ఆరోగ్య కేంద్రం, పద్మనగర్ బస్తీ దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య కేంద్రాలలోని హాజరు పట్టిక, అవుట్ పేషెంట్ విభాగం, లేబరేటరీ, ఫార్మసీ స్టోర్లలోని మందుల నిల్వలు మరియు రికార్డులను పరిశీలించారు.13 సంవత్సరాల పైబడిన మహిళలందరికీ ఆరోగ్య మహిళా హెల్త్ క్యాంపులలో 100% స్క్రీనింగ్ పూర్తి చేయాలని సూచించారు. షుగర్ వ్యాధి…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!