గృహ నిర్మాణ కార్మిక సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : గృహ నిర్మాణ కార్మికులకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తామని కరీంనగర్ జిల్లా గృహ నిర్మాణ కార్మిక సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ , ముఖ్య సలహాదారులు మాజీ మేయర్ వై. సునీల్ రావు లు అన్నారు.ఆదివారం రేకుర్తిలోని పుష్పవల్లి గార్డెన్‌లో జిల్లా గృహ నిర్మాణ కార్మిక సంఘం కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్లికార్జున రాజేందర్, న్యాయవాది ఏ.కిరణ్‌కుమార్,…

మరింత

59వ డివిజన్‌లో ప్రధాని మన్ కి బాత్ కార్యక్రమం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 123వ మన్ కి బాత్ కార్యక్రమాన్ని ఆదివారం 59వ డివిజన్‌లో స్థానిక బిజెపి నేతలు , కార్యకర్తలు సమిష్టిగా వీక్షించారు.164వ పోలింగ్ బూత్ అధ్యక్షురాలు పెద్ది లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డిపల్లి శ్రీనివాస్ (బాలు) మరియు వెస్ట్ జోన్ కన్వీనర్ జాడి బాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.162వ పోలింగ్ బూత్ అధ్యక్షురాలు నేరెళ్ల ధనలక్ష్మి, 166వ పోలింగ్…

మరింత

అసంఘటిత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా: దరఖాస్తు గడువు పొడిగింపు

ప్రజాతెలంగాణ- కరీంనగర్ : అసంఘటిత రంగాల్లో పనిచేస్తూ ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకున్న, ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం పొందిన కార్మికులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నదని జిల్లా ఉపకార్మిక కమిషనర్ కోల ప్రసాద్ తెలిపారు. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన క్రింద ఆగస్టు 26, 2001 నుండి మార్చి 31, 2022 మధ్య ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకున్న, ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం పొందిన అసంఘటిత…

మరింత

సీపీని కలిసిన నూతన అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ

ప్రజాతెలంగాణ – కరీంనగర్: కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా బాధ్యతలు స్వీకరించిన అశ్విని తానాజీ వాకడె గురువారం పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. మరిన్ని వార్తల కోసం : రాబోయే ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వాలి – మాజీ మేయర్ సునీల్ రావు

మరింత

రాబోయే ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వాలి – మాజీ మేయర్ సునీల్ రావు

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : రాబోయే ఎన్నికలన్నింటిలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని మాజీ మేయర్ సునీల్ రావు కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలనను పురస్కరించుకుని గురువారం 33వ డివిజన్‌లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధికి మోదీ ప్రభుత్వ స్మార్ట్ సిటీ మరియు అభివృద్ధి పథకాలే కారణమన్నారు. గత 11 సంవత్సరాలలో ఈ పథకాల వల్ల కరీంనగర్ నగరం గణనీయంగా…

మరింత

కూచిపూడి పోటీల్లో హుజురాబాద్ చిన్నారికి ప్రథమ స్థానం

ప్రజాతెలంగాణ-హుజురాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో జరిగిన కళా సమ్మేళన్ 2025లో కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీల్లో హుజురాబాద్ పట్టణానికి చెందిన వై.వినోద్-మహేందర్‌రెడ్డి దంపతుల కుమార్తె నిర్వి రెడ్డి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా బుధవారం కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి , హుజురాబాద్ రూరల్ బిజెపి నాయకులు చిదిరాల శ్రీనివాస్‌రెడ్డి-రాణి దంపతులు వై.నిర్వి రెడ్డిని అభినందించారు.ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నామని వారు తెలిపారు. మరిన్ని వార్తల కోసం : మత్తు…

మరింత

133.8 కిలోల గంజాయి దగ్ధం: సీపీ గౌస్ ఆలం

ప్రజాతెలంగాణ- కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 133.8 కిలోల గంజాయిని బుధవారం ధ్వంసం చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ తెలిపారు.మానకొండూరు మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్‌లో  డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో  ఈ గంజాయిని దహనం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏసీపీలు వేణుగోపాల్, విజయ్‌కుమార్, ఇన్స్పెక్టర్లు పుల్లయ్య, సంజీవ్, రజినీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం :…

మరింత

మత్తు పదార్థాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు: సీపీ గౌస్ ఆలం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్ : నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్ సెల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు బుధవారం వెల్లడించారు.నార్కోటిక్ జాగిలం ‘లియో’తో జిల్లా కేంద్రంలో తనిఖీలను ముమ్మరం చేసినట్లు కమిషనర్ తెలిపారు. కరీంనగర్ ఒకటవ ఠాణా పరిధిలో బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఎస్సై రాజన్న ఆధ్వర్యంలో బస్టాండ్, పార్సిల్ కార్యాలయాలు, కిరాణా షాపులు, పాన్ షాపులు, హాస్టళ్లు,…

మరింత

ఆర్టిజన్ కార్మికుల బహిరంగ సభ ను విజయవంతం చెయ్యండి -కునుసోత్ శ్రీనివాస్ నాయక్

ప్రజాతెలంగాణ-కరీంనగర్ : రాష్ట్రంలోని ఆర్టిజన్ కార్మికుల రెగ్యులర్ కన్వర్షన్ కోసం జూన్ 18న హైదరాబాద్ ఇందిరా పార్కులో జరిగే బహిరంగ సభ ను విజయవంతం చెయ్యాలని కునుసోత్ శ్రీనివాస్ నాయక్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు.రాష్ట్రంలో దాదాపు 20 వేల మంది ఆర్టిజన్ కార్మికులు 25 సంవత్సరాలుగా రెగ్యులర్ చేయాలని పోరాడుతున్నారని , గత ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ స్టాండింగ్ రూల్స్ మాత్రమే అమలు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు…

మరింత

లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో 3478 కేసుల పరిష్కారం

– పీపీలను అభినందించిన కమీషనర్ ప్రజాతెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : గత శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 3,478 కేసులను విజయవంతంగా పరిష్కరించినందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సీపీ ఆలం అభినందించారు. కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని , కేసుల పరిష్కారంలో పోలీసు అధికారుల నుంచి ఏదైనా సమన్వయ లోపం కనిపిస్తే…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!