Monsoons: దేశంలో ఒకవైపు అతి వృష్టి.. మరోవైపు కరువు ఛాయలు.. సైలెంట్ మోడ్ లో రుతుపవనాలు
వానాకాలం సీజన్లో మూడో నెల ముగిసిపోయింది. ప్రస్తుతం దేశం కరువుతో అల్లాడుతోంది. గత వారం రోజులుగా ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా వర్షాలు(Monsoons silent )ఆగిపోయాయి. దేశంలో సాధారణం కంటే 8% తక్కువ వర్షపాతం నమోదైంది. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం, ఈ సమయంలో రుతుపవనాల(Monsoons)కు బ్రేకులు ఉన్నాయి. ఇది రాబోయే నాలుగైదు రోజుల వరకు ఉంటుంది. IMD ప్రకారం, సెప్టెంబర్ 2 వరకు, 8 ఈశాన్య రాష్ట్రాలు – అస్సాం, అరుణాచల్ ప్రదేశ్,…


