నేటి ప్రజావాణి రద్దు

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్‌లో నేడు (02.06.2025) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మరింత : జూన్ 10లోగా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ భవనాలకు మార్చాలి – అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్  

మరింత

పొగాకు వ్యతిరేక దినోత్సవం పై అవగాహన సదస్సు

ప్రజాతెలంగాణ – కరీంనగర్: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేష్ ఆధ్వర్యంలో సీతారాంపురంలోని జిల్లా సెంట్రింగ్ ఓనర్స్ సొసైటీ భవనంలో అవగాహన సదస్సు నిర్వహించారు.పొగాకు వాడకం వల్ల ప్రతి సంవత్సరం క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుందని, క్యాన్సర్‌కు పొగాకు వాడకం ముఖ్య కారణమని తెలిపారు. బహిరంగంగా పొగ త్రాగడం నేరమని, దీనికి జరిమానా విధించే అవకాశం ఉందని వెల్లడించారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం కూడా…

మరింత

రాజ్‌కుమార్‌కు ఘన విరమణ సన్మానం

ప్రజాతెలంగాణ -కరీంనగర్ : సమాచార , పౌర సంబంధాల శాఖ లో జూనియర్ అసిస్టెంట్ గ సేవలందిస్తున్న దామ రాజ్‌కుమార్‌కు శనివారం కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీలో ఘన విరమణ సన్మానం జరిగింది.అసిస్టెంట్ డైరెక్టర్ జి.లక్ష్మణ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ, గత 36 సంవత్సరాలుగా అంకితభావంతో విధులు నిర్వర్తించిన రాజ్‌కుమార్ అధికారులు, ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. సమాచార శాఖలో పని చేయడం వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే అవకాశం…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!