కరీంనగర్ టూ టౌన్ ఎస్ ఐ చంద్రశేఖర్ బలవన్మరణం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్: కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ చంద్రశేఖర్ బలవన్మరణం చెందారు. ఇటీవల ఆయన భార్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భార్య మృతి కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ విషాద ఘటనతో వారి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. మరిన్ని వార్తల కోసం : అవినీతి నిరోధక శాఖ…

మరింత

కరీంనగర్ : డ్రోన్ల వినియోగంపై నిషేధాజ్ఞలు

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో భద్రత కారణాల దృష్ట్యా పారాగ్లైడర్స్, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఏయిర్ క్రాఫ్ట్ ల వినియోగాన్ని నిషేదించడం జరిగిందని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిషేదాజ్ఞలు ఈనెల 30 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఏయిర్ క్రాఫ్ట్ లను ఈ మధ్యకాలంలో వివాహాది శుభకార్యాలు, వివిధ కార్యక్రమాల సందర్భంగా వినియోగించబడుతున్నాయని…

మరింత

మిలియన్ మార్చ్ ను విజయవంతం చెయ్యండి – కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండి తాజుద్దీన్

ప్రజా తెలంగాణ – కరీంనగర్ : ఇటీవల కేంద్రం లోక్ సభ, రాజ్య సభ లో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈనెల 13న హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై నిర్వహించనున్న మిలియన్ మార్చ్ ను విజయవంతం చెయ్యాలని  కరీంనగర్ జిల్లా  మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండి తాజుద్దీన్ అన్నారు.శనివారం మైనారిటీ నేతలతో కలిసి కరీంనగర్ డిసిసి కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఆల్…

మరింత

కరీంనగర్ : అలరించిన ” ఉగాది ” రంగవల్లి

కరీంనగర్  : ముందుగా అందరికి విశ్వావసు నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు .సాధారణంగా ఆంగ్ల సంవత్సరాది తో పాటు సంక్రాంతి వంటి పండుగల వేళ తెలుగింటి ఆడపడుచులు తమ ఇంటి ముందు తెల్లవారకముందే రంగు రంగుల ముగ్గులు వేసి పండుగ ను ఆహ్వానిస్తారు . కాగా తెలుగు సంవత్సరాది ” ఉగాది ” రోజు న ఓ గృహిణి తన ఇంటి ముందు  విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ వేసిన రంగవల్లి చిన్నా,…

మరింత

పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టం సరిగా అమలు చేయాలి – పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం 

ప్రజా తెలంగాణ – కరీంనగర్ బ్యూరో : పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టం ను సరిగ్గా అమలు చెయ్యాలని ,సీసీసీ ద్వారా వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత కల్పించి త్వరితగతిన పరిష్కరించాలని పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం అన్నారు.  నెలవారీ నేరసమీక్ష సమావేశంలో భాగంగా శనివారం  కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫెరెన్స్ హాలులో  కరీంనగర్ రూరల్ సబ్ డివిజన్ స్థాయి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా పోలీసు కమీషనర్ మాట్లాడుతూ స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్లు వారి వారి పరిధిలోని పోలీసు…

మరింత
AP Elections 2024

AP Elections: వాలంటీర్లే రాజకీయ వారధులు!

AP Elections: రాజకీయాల్లో కొత్తపోకడలు వచ్చాయి. రాజకీయాల్లో వ్యాపారం పోయింది. రాజకీయమే వ్యాపారం అయింది. ఏపీ ఎన్నికల వేళ సరికొత్త విన్యాసాలు మొదలయ్యాయి. నిజానికి ఇవి ఇప్పుడు మొదలు కాలేదు. వీటికి బీజం వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పడింది. ఏ లక్ష్యాన్ని ఆశించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తీసుకు వచ్చారో అది పూర్తీ స్థాయిలో విజయవంతం అయింది. ఒక గొలుసుకట్టు వ్యాపారంలా.. ఇదొక గొలుసుకట్టు రాజకీయం(AP Elections). ఏభై కుటుంబాలకో వాలంటీర్….

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!