కరీంనగర్ : ముందుగా అందరికి విశ్వావసు నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు .సాధారణంగా ఆంగ్ల సంవత్సరాది తో పాటు సంక్రాంతి వంటి పండుగల వేళ తెలుగింటి ఆడపడుచులు తమ ఇంటి ముందు తెల్లవారకముందే రంగు రంగుల ముగ్గులు వేసి పండుగ ను ఆహ్వానిస్తారు . కాగా తెలుగు సంవత్సరాది ” ఉగాది ” రోజు న ఓ గృహిణి తన ఇంటి ముందు విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ వేసిన రంగవల్లి చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరిని ఆకర్షించింది.ఈ నేపథ్యంలో ప్రజాతెలంగాణ టీం ఆ దృశ్యమాలిక ను చరవాణి లో బంధించింది . కనువిందు చేస్తున్న ఆ చిత్రం పాఠకుల కోసం కోసం ……
మరిన్ని వార్తలకోసం :