అంగన్వాడీ బాటకు సిద్ధం కావాలి- జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి

అంగన్వాడీ బాటకు సిద్ధం కావాలి- డీ డబ్ల్యు ఓ ఎం. సరస్వతి ప్రజా తెలంగాణ -కరీంనగర్ : జూన్ 12 నుంచి 17 వరకు నిర్వహించనున్న అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం ద్వారా ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీలో చేర్పించేందుకు మహిళా శిశు సంక్షేమ అధికారులు సిద్ధం కావాలని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి తెలిపారు.శుక్రవారం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సిడిపిఓలు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర స్థాయి మేధో మథన సదస్సులో మంత్రి…

మరింత

కేంద్ర సహాయ మంత్రి చేతుల మీదుగా ఎలైట్ వరల్డ్ స్కూల్ ప్రారంభం

ప్రజాతెలంగాణ -కరీంనగర్ : కరీంనగర్ పట్టణం లోని కోతిరాంపూర్‌లో గల ఎలైట్ వరల్డ్ స్కూల్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం పాఠశాల నిర్వాహకుల సమక్షంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్య, శ్రేష్ఠత మరియు సాధికారతలో పరివర్తనాత్మక ప్రయాణానికి ఈ పాఠశాల ప్రారంభం నాంది అవుతుందని అభిప్రాయపడ్డారు.స్కూల్ కరెస్పాండెంట్ సుదగోని సంతోష్ మాట్లాడుతూ, కేంద్ర సహాయ మంత్రి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా పాఠశాలను ప్రారంభించుకోవడం తమకు…

మరింత

జూన్ 1న ఎలైట్ వరల్డ్ స్కూల్ ప్రారంభం : పాఠశాల కరెస్పాండెంట్ సుదగోని సంతోష్

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయంగా ,అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఎలైట్ వరల్డ్ స్కూల్ జూన్ 1,ఆదివారం రోజున కోతిరాంపూర్ లో ప్రారంభిస్తున్నామని పాఠశాల కరెస్పాండెంట్ సుదగోని సంతోష్ ఒక ప్రకటన లో తెలిపారు.నర్సరీ నుండి 10 వ తరగతి వరకు స్టేట్ సిలబస్ తో పాటు ,సీబీఎస్ఈ విద్యా విధానంలో ఉత్తమమైన,అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధనా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి గా పలువురు విచ్చేయనున్నట్లు పేర్కొన్నారు. సమాజ…

మరింత

బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు – రూరల్ సీఐ ఏ.నిరంజన్ రెడ్డి

ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్ : బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ రూరల్ సీఐ ఏ.నిరంజన్ రెడ్డి హెచ్చరించారు . సోమవారం కరీంనగర్, కొత్తపల్లి మండలాల్లోని బెల్ట్ షాపు నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 24 గంటలూ తెరిచి ఉండే బెల్ట్ షాపుల వల్ల గ్రామాల్లో మద్యం విచ్చలవిడిగా అమ్ముడవుతోందన్నారు . దీని వల్ల యువత జీవితాలు నాశనమవుతున్నాయని ,మద్యం సేవించిన వారు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని, కొందరు గంజాయికి…

మరింత

లీగల్ సెల్ కమిటీని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లీగల్ సెల్ కమిటీని విస్తరిస్తూ  రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని జిల్లా చైర్మన్ కల్లేపల్లి లక్ష్మయ్య బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.కొత్తగా నియమితులైన వారిలో జిల్లా వైస్ చైర్మన్లుగా కొత్త నరసింహారెడ్డి, చల్ల వెంకటరమణారెడ్డి, బొడ్డు రాజు, ఎండి చాంద్, మల్యాల ప్రతాప్లు ఉన్నారు. అదేవిధంగా కన్వీనర్లుగా గసిగంటి కొమురయ్య, జేరిపోతుల మహేందర్లను నియమించగా, జాయింట్ కన్వీనర్లుగా…

మరింత

భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం

– బాధితులకు అందిస్తున్న సేవలు, కేసుల పురోగతిపై సమీక్ష ప్రజా తెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : కొత్తపల్లిలోని భరోసా కేంద్రాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ పోలీస్ శాఖలోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో గత డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ కేంద్రం పనితీరును, బాధితులకు అందిస్తున్న సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కేంద్రంలోని సిబ్బందితో మాట్లాడి, రికార్డులను పరిశీలించి, వాటిని సక్రమంగా నిర్వహించాలని…

మరింత

దత్తత తల్లిదండ్రులకు ఉత్తర్వులు అందజేసిన కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజా తెలంగాణ – కరీంనగర్ :  రక్తసంబంధికుల నుండి దత్తత తీసుకున్న దంపతులకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా మంగళవారం దత్తత ఉత్తర్వులు అందజేశారు. కరీంనగర్ కు చెందిన దంపతులు వారి కుటుంబ సభ్యుల నుండి 11 సంవత్సరాల బాలికను దత్తత తీసుకున్నారు. మహిళ, శిశు సంక్షేమ శాఖలో దరఖాస్తు చేసుకోగా వారికి కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్లో ఉత్తర్వులు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…

మరింత

అవగాహన లేకే హక్కులు కోల్పోతున్నాం – సంచార ముస్లిం జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు షేర్ ఆలీ

ప్రజా తెలంగాణ -కరీంనగర్ : రిజర్వేషన్లపై అవగాహన లేకే హక్కులు కోల్పోతున్నామని సంచార ముస్లిం జాగృతి సంఘ స్థాపకులు ఎం.డి. షబ్బీర్ అన్నారు.బీసీ-ఈ ధ్రువీకరణ పత్రాలు అర్హులైన వారికంటే ఆర్థికంగా, రాజకీయంగా బలమైన వారే పొందుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివారం కరీంనగర్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం చర్చా కార్యక్రమంలో నేతృత్వంలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, బీసీ-ఈ రిజర్వేషన్ల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అబ్దుర్రహమాన్ మాట్లాడుతూ ,…

మరింత

ఎస్ యూ లో లా డిగ్రీ కోర్స్ కు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం

ప్రజాతెలంగాణ -కరీంనగర్ : కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాల కు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి యు ఉమేష్ కుమార్ తెలిపారు. 2025-26 అకాడమిక్ ఇయర్ నుండి తరగతులు ప్రారంభం అవుతాయని, కొత్త కోర్సుల మౌలిక ఏర్పాటు లో విశ్వవిద్యాలయం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. దీనికి తోడ్పాటు అందించిన రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ , కేంద్ర మంత్రివర్యులు బండి…

మరింత

కరీంనగర్ : అలరించిన ” ఉగాది ” రంగవల్లి

కరీంనగర్  : ముందుగా అందరికి విశ్వావసు నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు .సాధారణంగా ఆంగ్ల సంవత్సరాది తో పాటు సంక్రాంతి వంటి పండుగల వేళ తెలుగింటి ఆడపడుచులు తమ ఇంటి ముందు తెల్లవారకముందే రంగు రంగుల ముగ్గులు వేసి పండుగ ను ఆహ్వానిస్తారు . కాగా తెలుగు సంవత్సరాది ” ఉగాది ” రోజు న ఓ గృహిణి తన ఇంటి ముందు  విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ వేసిన రంగవల్లి చిన్నా,…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!