ప్రజా తెలంగాణ – కరీంనగర్ : అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య చికిత్సల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ కింద నిధులు మంజూరు చేస్తున్నారని,48వ డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ కార్పొరేటర్ గూడూరి మురళి కోరారు .శనివారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా డివిజన్ చెందిన గున్నాల ప్రవీణ్ , పోరంల నారాయణ, నేదునూరి స్రవంతి , బచ్చు స్వరూప రాణి కుటుంబాలకు మంజూరు అయిన సి ఎం ఆర్ ఎఫ్ చెక్ లు అందజేశారు.ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు ,కార్పొరేటర్లు ,డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :